News

మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు తెరవడంతో ...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టాటా గ్రూప్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.
రియల్‌మీ పీ4, పీ4 ప్రో మొబైల్స్ లాంచ్ అయ్యాయి. పెద్ద బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15, రియల్‌మీ యూఐ 6.0 ఉన్నాయి. పీ4 ...
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బిటెక్ రవి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.కేంద్ర బలగాల ...
కృష్ణానది వరద ఉధృతి కారణంగా శ్రీశైలం డ్యాంకు 10 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 198.3623 టీఎంసీలకు చేరుకుంది.
భారతదేశ సరిహద్దులను కాపాడే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేయాలనుకుంటున్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. బీఎస్ఎఫ్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేయడానికి మ ...
ల్లీలో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. జనసునవై కార్యక్రమం సందర్భంగా సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగినట్లు బీజేపీ ఆరోపించింది. ఆమె ...
‘ఎమ్.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరి’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది దిశా ...
అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ...
మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ) 50 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 8-17 మధ్య హైదరాబాదులో వాక్-ఇన్ సెలెక్షన్ ఉంటుంది. డిప్లొమా, ఐటీఐ అర్హతలు అవసరం.
ముంబైలో వర్షాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ట్రాఫిక్ ...
6. కొందరికి కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి, వీరికి టమాటా తీసుకోవడం తగ్గించమని డాక్టర్లు సలహా ఇస్తారు.