News

మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు తెరవడంతో ...
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బిటెక్ రవి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.కేంద్ర బలగాల ...
ల్లీలో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. జనసునవై కార్యక్రమం సందర్భంగా సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగినట్లు బీజేపీ ఆరోపించింది. ఆమె ...
రియల్‌మీ పీ4, పీ4 ప్రో మొబైల్స్ లాంచ్ అయ్యాయి. పెద్ద బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15, రియల్‌మీ యూఐ 6.0 ఉన్నాయి. పీ4 ...
‘ఎమ్.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరి’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది దిశా ...
అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ...
ముంబైలో వర్షాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ట్రాఫిక్ ...
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవాళ్లకు ఇదే మంచి ఛాన్స్. గత 12 రోజులుగా బంగారం ధర పతనం అవుతోంది. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ...
ప్రభుత్వం హయెస్ట్ GST రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే.. ఇండియాలో చిన్న కార్లు ఈ సెగ్మెంట్ కిందకి వస్తాయి. దీంతో ...
ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు అందించింది. దీంట్లో మీరు నెలకు రూ.10,000 సిప్ చేసి ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1 కోటి ...
6. కొందరికి కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి, వీరికి టమాటా తీసుకోవడం తగ్గించమని డాక్టర్లు సలహా ఇస్తారు.
భారత తపాలా శాఖ సెప్టెంబర్ 1, 2025 నుంచి పోస్టు బాక్సుల వినియోగం నిలిపివేస్తుంది. లేఖలు, రిజిస్టర్లు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా గమ్యస్థానానికి చేరతాయి. 185 ఏళ్ల చరిత్రలో ఓ యుగానికి తెరపడనుంది.