News

ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు అందాయి. ప్రసాద్ నగర్ ప్రాంతంలోని ఆంధ్ర స్కూల్ బయట పోలీసులు మోహరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
ముంబైలో వర్షాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ట్రాఫిక్ ...
6. కొందరికి కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి, వీరికి టమాటా తీసుకోవడం తగ్గించమని డాక్టర్లు సలహా ఇస్తారు.
తుంగభద్ర, సుంకేసుల జలాశయాలు భారీ వర్షాల కారణంగా నిండాయి. మరమ్మతుల సమస్యలతో అధికారులు అప్రమత్తంగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవాళ్లకు ఇదే మంచి ఛాన్స్. గత 12 రోజులుగా బంగారం ధర పతనం అవుతోంది. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ...
ఈ జట్టుపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడంపై క్రికెట్ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
హైదరాబాద్‌లో ఫైబర్-టు-హోమ్ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. TGSPDCL కేబుల్ కట్స్ కారణంగా వేలాది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ...
భారీ వర్షాల మధ్య ముంబై మొనోరైల్‌ మధ్యలో ఆగిపోయింది. పవర్‌ సప్లైలో సమస్య కారణంగా సుమారు 100 మంది ప్రయాణికులు ఒక గంటకు పైగా ...
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి దేవాలయంలో మాజీ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ సతీమణి శోభ ఆమె తన మనవడు హిమాన్షుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు అందించింది. దీంట్లో మీరు నెలకు రూ.10,000 సిప్ చేసి ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1 కోటి ...
ప్రభుత్వం హయెస్ట్ GST రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే.. ఇండియాలో చిన్న కార్లు ఈ సెగ్మెంట్ కిందకి వస్తాయి. దీంతో ...
విజయనగరం పూలబాగ్ కాలనీలో అంధుల ఆశ్రమ పాఠశాలలో 40% పైగా దృష్టి లోపం కలిగిన విద్యార్థులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు.